Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుడు పోశారు... కడుపులో కాటన్ వదిలేశారు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (09:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళకు పురుడు పోసిన వైద్యులు.. కాటన్‌ను ఆమె కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని అమ్రెహా ప్రాంతానికి చెందిన నజ్రానా అనే మహిళ కొద్ది రోజుల క్రితం ప్రసవ వేదనతో స్థానికసైఫీ నర్సింగ్ హోంలో చేరింది. అక్కడ వైద్యుజు మత్లూబ్, ఆయన సిబ్బంది ఆమెకు ఆపరేషన్ చేసిన డెలివరీ చేశారు. అయితే, వైద్యుడితో పాటు అతని సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి కాటన్‌ను ఆమె పొట్టలో ఉంచి కుట్లు వేసినట్టు తెలిపారు. 
 
ఆపరేషన్ తర్వాత నజ్రాన్ కడుపునొప్పి ఎక్కువగా ఉందని చెప్పంది. కానీ, వైద్యుడు మాత్రం చేసిన తప్పును తెలుసుకోకుండా బయట చలి ఎక్కువగా ఉందని, అందువల్లే అలా ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆమె భర్త మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత వైద్యులు మరో ఆపరేషన్ చేసి టవల్‌ను బయటకు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments