Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లిన రోగిని చితకబాదిన వైద్యుడు

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (17:35 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో ఉన్న వైద్య కాలేజీలో మద్యం మత్తులో ఉన్న ఓ వైద్యుడు చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్ళిని రోగిని చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీచేసింది. 
 
రోగి కుమారుడు శ్యామ్ కుమార్ తన తల్లి సుఖమతి ఆరోగ్యం ఉన్నట్టు అర్థరాత్రిపూట క్షీణించింది. దీంతో వైద్య కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి ఆమెకు చికిత్స చేయాల్సిన వైద్యుడు.. రోగిని చితకబాదాడు. రోగిని వైద్యుడు చితకబాదుతుంగా వీడియో తీసిన శ్యామ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
దీన్ని చూసిన ఉన్నతాధికారులు వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీచేసింది. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేశామని మెడికల్ కాలేజీ ఆస్పత్రి డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ తెలిపారు. అలాగే, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అదేసమయంలో రోగిపై దాడి చేసిన వైద్యుడిని రోగి బంధువులు కర్రలతో చితకకొట్టారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవగ్రహ ఫేమ్ కన్నడ నటుడు గిరి దినేష్ ఇక లేరు.. గుండెపోటుతో మృతి

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

తర్వాతి కథనం
Show comments