Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లిన రోగిని చితకబాదిన వైద్యుడు

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (17:35 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో ఉన్న వైద్య కాలేజీలో మద్యం మత్తులో ఉన్న ఓ వైద్యుడు చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్ళిని రోగిని చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీచేసింది. 
 
రోగి కుమారుడు శ్యామ్ కుమార్ తన తల్లి సుఖమతి ఆరోగ్యం ఉన్నట్టు అర్థరాత్రిపూట క్షీణించింది. దీంతో వైద్య కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి ఆమెకు చికిత్స చేయాల్సిన వైద్యుడు.. రోగిని చితకబాదాడు. రోగిని వైద్యుడు చితకబాదుతుంగా వీడియో తీసిన శ్యామ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
దీన్ని చూసిన ఉన్నతాధికారులు వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీచేసింది. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేశామని మెడికల్ కాలేజీ ఆస్పత్రి డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ తెలిపారు. అలాగే, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అదేసమయంలో రోగిపై దాడి చేసిన వైద్యుడిని రోగి బంధువులు కర్రలతో చితకకొట్టారు. 

 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments