Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం కోసం విదేశాలకు వెళ్లిన నవ దంపతులు మృతి

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (08:17 IST)
స్వదేశంలో వివాహం చేసుకుని శోభనం (హనీమూన్) కోసం విదేశీ పర్యాటక ప్రాంతానికి వెళ్లిన నవ దంపతులు మృత్యువాతపడ్డారు. వీరి ప్రయాణించిన పడవ సముద్రంలో బోల్తా పడటంతో వారు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వధూవరుల ఇంట విషాదం నెలకొంది. 
 
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన వైద్యురాలు విభూషిణియాకు చెన్నైకి చెందిన డాక్టర్ లోకేశ్వరన్‌తో ఇటీవలే వివాహం జరిగింది. ఈ నూతన దంపతులు హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలీ ద్వీపానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన బోటులో షికారుకు వెళ్లారు. 
 
అయితే, వారు ప్రయాణించిన పడవ ఉన్నట్టుండి ఒక్కసారిగా బోల్తాపడిపోయింది. ఈ ప్రమాదంలో నవ దంపతులు నీట మునిగి మృతి చెందారు. లోకేశ్వరన్ మృతదేహాన్ని వెంటనే వెలికితీయగా, విభూషిణియా మృతదేహం మాత్రం శనివారం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను స్వదేశానికి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments