Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం కోసం విదేశాలకు వెళ్లిన నవ దంపతులు మృతి

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (08:17 IST)
స్వదేశంలో వివాహం చేసుకుని శోభనం (హనీమూన్) కోసం విదేశీ పర్యాటక ప్రాంతానికి వెళ్లిన నవ దంపతులు మృత్యువాతపడ్డారు. వీరి ప్రయాణించిన పడవ సముద్రంలో బోల్తా పడటంతో వారు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వధూవరుల ఇంట విషాదం నెలకొంది. 
 
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన వైద్యురాలు విభూషిణియాకు చెన్నైకి చెందిన డాక్టర్ లోకేశ్వరన్‌తో ఇటీవలే వివాహం జరిగింది. ఈ నూతన దంపతులు హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలీ ద్వీపానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన బోటులో షికారుకు వెళ్లారు. 
 
అయితే, వారు ప్రయాణించిన పడవ ఉన్నట్టుండి ఒక్కసారిగా బోల్తాపడిపోయింది. ఈ ప్రమాదంలో నవ దంపతులు నీట మునిగి మృతి చెందారు. లోకేశ్వరన్ మృతదేహాన్ని వెంటనే వెలికితీయగా, విభూషిణియా మృతదేహం మాత్రం శనివారం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను స్వదేశానికి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments