Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే...ఎన్నికల్లో పోటీ చేయను : ఖుష్బూ

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:31 IST)
కన్నియకుమారి ఎంపి వసంత్‌కుమార్‌ మరణంతో ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌, బిజెపి సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలోనే కన్నియకుమారి నుంచి కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఖష్బూ పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కన్నియకుమారి పార్లమెంట్‌ స్థానానికి తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన తనకు లేదని నటి ఖుష్బూ స్పష్టం చేశారు. 

ఎన్నికలు జరిగే ప్రతిసారి తన గురించి ఇలాంటి కథనాలు రావడం సహజంగా మారిందన్నారు. ఎంపి వసంత్‌కుమార్‌ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments