Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ కోలుకోవాలి... శ్రీరంగంలో డీఎంకే నేతల ప్రత్యేక పూజలు.. ఇది నిజమేనా?

ఇది నిజమేనా? లేకపోతే ఏదైనా కలగంటున్నామా? అనే డౌట్ మీకూ వచ్చిందా.. అయితే ఈ స్టోరీ చదవండి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. తిరుచ్చి శ్రీరంగంలో డీఎంకే పార్టీ నేతలు పూజలు చ

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (13:03 IST)
ఇది నిజమేనా? లేకపోతే ఏదైనా కలగంటున్నామా? అనే డౌట్ మీకూ వచ్చిందా.. అయితే ఈ స్టోరీ చదవండి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. తిరుచ్చి శ్రీరంగంలో డీఎంకే పార్టీ నేతలు పూజలు చేశారు. ఇదేంటి అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు ఒక వైపు అమ్మ కోలుకోవాలని ప్రార్థనలు, పూజలు, హోమాలు చేస్తుంటే.. డీఎంకే నేతలు వెటకారం కోసమో ఏమో కానీ శ్రీరంగా అమ్మ పేరిట అర్చన చేశారు. ఇంకా జయలలిత త్వరలో డిశ్చార్జ్ కావాలని డీఎంకే నేతలు స్వామివారిని వేడుకున్నారు. ఆపై తీర్థప్రసాదాలను తీసుకెళ్లారు. 
 
శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్రీరంగం ఆలయానికి వచ్చిన 20 మంది డీఎంకే నేతలు ఈ పనిచేశారని శ్రీరంగం ఆలయ అర్చకులు వెల్లడించారు. డీఎంకే నేతలు మాట్లాడుతూ.. డీఎంకే కార్యకర్తలు పూజలు చేయడంలోనూ కారణం ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులకు అమ్మ విద్యా రుణాలు ఇప్పించడంలో సహకరించారని... అందుకే అమ్మ ఆరోగ్యం కుదుటపడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన వారైనప్పటికీ తమ కుటుంబానికి చెందిన వారికి విద్యారుణాలు అందజేయడంలో సహకరించిన అమ్మ వందేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments