Webdunia - Bharat's app for daily news and videos

Install App

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

సెల్వి
సోమవారం, 5 మే 2025 (14:53 IST)
A Raja
తమిళనాడులోని మైలాడుదురైలో జరిగిన బహిరంగ సభలో డీఎంకే ఎంపీ ఎ రాజా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం వీచిన బలమైన గాలుల కారణంగా వేదిక దగ్గర ఓవర్ హెడ్ లైట్లు పడిపోయాయి. వేదిపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. స్టేజీ లైట్ ఆయనపై పడబోయింది.
 
ముందుగానే విషయం గుర్తించిన ఆయన క్షణాల్లోనే పక్కకు జరగ్గా.. మైకుపై లైటు కుప్పకూలింది. ఒకవేళ ఆ లైటు ఎంపీపై పడుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు సహా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు.  
 
ముఖ్యంగా ఆ భారీ స్టేజ్ లైట్ ఒక్కసారిగా ఎంపీ రాజాపైకి దూసుకురాగా.. ముందుగానే విషయం గుర్తించిన ఆయన ఒక్కసారిగా పక్కకు జరిగారు. అలా ఆయన జరిగిన కొన్ని సెకన్లలోనే లైట్ మైక్‌పై పడింది. దీంతో మైక్ విరగడంతో పాటు.. అక్కడి స్టేజీ కూడా అటూ ఇటూ కదిలింది. ఇలా తృటిలోనే ఎంపీ రాజా ఈ ప్రమాదం నుంచి బయట పడగా.. పార్టీ శ్రేణులు, ప్రజలంతా ఊపిరి పీల్చున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments