Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతిలో ఎడప్పాడి సర్కారు.. కమల్ నిజం మాట్లాడారు... : విజయకాంత్

తమిళనాడులోని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకునిపోయిందని డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోపించారు. ఈ విషయంలో సినీ నటుడు కమల్ హాసన్ నిజమే మాట్లాడారాని ఆయన అభిప్ర

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (11:57 IST)
తమిళనాడులోని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకునిపోయిందని డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోపించారు. ఈ విషయంలో సినీ నటుడు కమల్ హాసన్ నిజమే మాట్లాడారాని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
గత కొన్ని రోజులుగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ప‌నితీరును సోష‌ల్ మీడియా వేదిక‌గా విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌లహాస‌న్ ఎండ‌గ‌డుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అవినీతి గురించి ఆయ‌న వ్య‌క్తీక‌రిస్తున్న భావాల‌కు అభిమానులు, ప్ర‌తిప‌క్షాలు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి. ఇటీవ‌ల అవినీతి గురించిన ఫిర్యాదుల‌ను స‌రాస‌రి సంబంధిత మంత్రుల‌కు ఈ-మెయిల్ చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 
 
దీనిపై త‌మిళ‌నాడు మంత్రి వ‌ర్గం విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించింది. ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో క‌మ‌ల్‌కు మ‌ద్ద‌తునిస్తూ న‌టుడు కెప్టెన్ విజ‌య్‌కాంత్ ముందుకొచ్చారు. రాజ‌కీయాల్లో కాస్త అనుభ‌వం ఉన్న విజయకాంత్ మాట్లాడుతూ... 'ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న‌ రాజ‌కీయాల గురించి క‌మ‌ల్ నిజం మాట్లాడారు', ఆయన మాట్లాడిన విషయాల్లో ఏమాత్రం తప్పులేదన్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments