Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో క్రికెటర్ శ్రీశాంత్.. తమిళనాడులో హీరోలు విజయకాంత్, శరత్ కుమార్‌లు ఓటమి

Webdunia
గురువారం, 19 మే 2016 (12:30 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతుండగా, ఈ ఫలితాల్లో పలువురు ప్రముఖులు ఓడిపోయారు. వీరిలో భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కేరళలో ఓడిపోయారు. ఈయన ఎల్.డి.ఎఫ్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. శ్రీశాంత్ బీజేపీ అభ్యర్థిగా తిరువనంతపురం స్థానం నుంచి బరిలోకి దిగారు. అలాగే, బీజేపీ పక్షాన పోటీ చేసిన మరో ప్రముఖ బీజేపీ నేత రాజశేఖరన్ కూడా ఓటమి పాలయ్యారు. 
 
ఇకపోతే తమిళనాడు రాష్ట్రంలో కింగ్‌మేకర్‌గా గుర్తింపు పొందిన సినీ హీరో విజయకాంత్ ఉళుందూరుపేట స్థానం నుంచి పోటీ చేసి రెండాకుల గాలికి కొట్టుకుని పోయారు. అలాగే, ధర్మపురి జిల్లా పెన్నాగరం స్థానం నుంచి పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి లోక్‌సభ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి అన్బుమణి రాందాస్ సైతం చిత్తుగా ఓడిపోయారు. 
 
తమిళనాడు నుంచి పోటీ చేసిన మరో ప్రముఖ నటుడు శరత్ కుమార్ సైతం జయ ప్రభంజనంలో ఓటమి చెందారు. కాగా, పశ్చిమబంగాలో మమతా బెనర్జీ, తమిళనాడులో జయలలిత, కేరళలో ఎల్డీఎఫ్, అసోంలో ఎన్డీయే కూటమి ప్రభంజనంతో అనేక మంది ప్రముఖులు ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments