Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి ఎఫెక్ట్: ఢిల్లీలో కాలుష్య మేఘాలు.. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడతాయా?

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. కాలుష్య మేఘాలు కమ్ముకున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ప్రజలు పెద్దఎత్తున టపాసులు కాల్చడంతో సోమవారం ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగమంచు

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (10:41 IST)
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. కాలుష్య మేఘాలు కమ్ముకున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ప్రజలు పెద్దఎత్తున టపాసులు కాల్చడంతో సోమవారం ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగమంచు అలముకుంది.
 
ఢిల్లీ నగరంలో ఒక్క రాత్రికే గాలి కాలుష్యం 42 శాతం పెరిగిపోవడంతో సోమవారం ఉదయాన్నే తమ కార్యాలయాలకు వెళ్లాల్సిన ప్రజలకు కాలుష్యంతో కూడిన పొగమంచు దుప్పటిలా కప్పబడటం వల్ల రోడ్లపై వచ్చే వారు కూడా సరిగా కనిపించలేదు. పశ్చిమ ఢిల్లీలో గాలి కలుషితమై ఆందోళనకరంగా మారింది. ఇదే కాలుష్యం మరో మూడు రోజులు కొనసాగితే, పాఠశాలలు, కార్యాలయాలు మూతపడతాయి. 
 
దేశరాజధానిలోనే కాలుష్యం స్థాయి ఇంతగా పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం ఆర్కేపురం వద్ద గాలిలో కాలుష్యం సాధారణం కంటే 42 రెట్లు పెరిగింది. ప్రపంచ అతి పెద్ద నగరాల్లో ఒకటైన ఢిల్లీని సోమవారం కాలుష్యం దుప్పటిలా కప్పిందని పలువురు ఢిల్లీ వాసులు ట్విట్టర్‌లో పెట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments