Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొల్హాపూర్‌లో దారుణం.. ఉడుముపై అత్యాచారం

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (10:21 IST)
reptile ghorpad
మహారాష్ట్ర కొల్హాపూర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సతారాలోని సహ్యాద్రి టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో ఓ వ్యక్తి.. మూగ జీవి అయిన ఉడుముపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఓ మొబైల్‌ ఫోన్‌ లో రికార్డు అయ్యాయి.
 
వివరాల్లోకి వెళితే.. రంజిత్‌ అనే యువకుడు ప్రతి రోజూ సహ్యాద్రి టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధికి వెళ్లేవాడు. అంతేగాకుండా ఉడుముపై లైంగిక దాడికి అతడు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. రంజిత్‌ తో పాటు మరో ఇద్దరు కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు.
 
వేట తుపాకులతో అడవిలో తిరుగుతూ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం