Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాందేవ్ ఓ దొంగ బాబా.. కాషాయం ధరించి వ్యాపారాలు చేసుకోవచ్చా?: డిగ్గీ రాజా

యోగా గురు బాబా రాందేవ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన డిగ్గీ రాజా రాందేవ్‌ ఓ దొంగ బాబా అంటూ

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (10:29 IST)
యోగా గురు బాబా రాందేవ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన డిగ్గీ రాజా రాందేవ్‌ ఓ దొంగ బాబా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ అనుచరులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ దిగ్విజయ్ ఇటీవలే ఓ ట్వీట్ చేశారు. అఖిల భారతీయ ఆకార పరిషత్‌ ఆదివారం 14 మంది దొంగ బాబాల పేర్లను వెల్లడించింది. 
 
కానీ బాబా రాందేవ్ పేరును దొంగ బాబాల జాబితాలో చేర్చకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని డిగ్గీ రాజా అన్నారు. నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తూ.. నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా నకిలీ బాబేనని దిగ్విజయ్ అన్నారు. 
 
మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మికవేత్తగా ఉన్నవ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలంటూ డిగ్గీ రాజా ప్రశ్నించారు. అదేవిధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ పరిషత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments