Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ కృష్ణుడి ఆలయం.. ఏసీ నీటిని తీర్థం అనుకుని కప్పుల్లో పట్టుకుని? (Video)

సెల్వి
సోమవారం, 4 నవంబరు 2024 (13:19 IST)
సాధారణంగా గుడికి వెళ్తే తీర్థం పుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే యూపీలోని ఓ దేవాలయంలో భక్తులు ఓవరాక్షన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూపీలోని వ్రిందావన్ నగరంలోని శ్రీకృష్ణుని ఆలయంలో.. భక్తులు దర్శనం అనంతరం గుడి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతుండే నీటిని తాగారు. 
 
 
ఇదేదో తీర్థం, పవిత్ర జలం అనుకుని టీ కప్పుల్లో పట్టుకుని మరీ భక్తులు తాగుతున్నారు. ఇంకా నెత్తిపై చల్లు కుంటున్నారు. అయితే ఈ నీళ్లు కృష్ణుడి ఆలయ తీర్థం కాదని.. ఏసీ నుంచి వచ్చే నీళ్లని ఓ వ్యక్తి వీడియో తీస్తూ తెలిపాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments