Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ కృష్ణుడి ఆలయం.. ఏసీ నీటిని తీర్థం అనుకుని కప్పుల్లో పట్టుకుని? (Video)

సెల్వి
సోమవారం, 4 నవంబరు 2024 (13:19 IST)
సాధారణంగా గుడికి వెళ్తే తీర్థం పుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే యూపీలోని ఓ దేవాలయంలో భక్తులు ఓవరాక్షన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూపీలోని వ్రిందావన్ నగరంలోని శ్రీకృష్ణుని ఆలయంలో.. భక్తులు దర్శనం అనంతరం గుడి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతుండే నీటిని తాగారు. 
 
 
ఇదేదో తీర్థం, పవిత్ర జలం అనుకుని టీ కప్పుల్లో పట్టుకుని మరీ భక్తులు తాగుతున్నారు. ఇంకా నెత్తిపై చల్లు కుంటున్నారు. అయితే ఈ నీళ్లు కృష్ణుడి ఆలయ తీర్థం కాదని.. ఏసీ నుంచి వచ్చే నీళ్లని ఓ వ్యక్తి వీడియో తీస్తూ తెలిపాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments