Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

సెల్వి
మంగళవారం, 17 డిశెంబరు 2024 (07:33 IST)
Sabarimala
శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి భక్తుడు దూకేశాడు. ఈ ఘటనతో ఆలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ వ్యక్తి కర్ణాటక, కన్నపురకు చెందిన కుమార స్వామి (40) అని తేలింది. 
 
శబరిమల సన్నిధానం మల్లికాపురం సన్నిధి నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలైనాయి. సన్నిధానం ఆస్పత్రి నుంచి కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స అందించారు. అక్కడ చికిత్స ఫలించక కుమారస్వామి ప్రాణాలు కోల్పోయాడు. 
 
అతను పై నుంచి దూకడంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతూ వచ్చిన కుమార స్వామి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ అకృత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments