Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్‌లో సెర్చ్ చేసి.. బాంద్రా వంతెన నుంచి దూకేశాడు.. ప్రేమించిన అమ్మాయికి?

తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం అయ్యిందని తెలుసుకుని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పవన్ జీత్ కోహ్లీ (24) అనే యు

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (18:13 IST)
తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం అయ్యిందని తెలుసుకుని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పవన్ జీత్ కోహ్లీ (24) అనే యువకుడు ఓ వ్యాపారవేత్త కుమారుడు. ఆ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి ఇతడిని ప్రేమిస్తుందా లేదా అనేది తెలియరాలేదు. 
 
ఇంతలో తాను ప్రేమించే అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం కుదిరిందని తెలిసి.. ముంబైలోని బాంద్రా వర్లీ వంతెన నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే పవన్ ఆత్మహత్యపై అతడి స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఎప్పుడూ చలాకీగా తిరిగే వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని బాధపడుతున్నారు. పవన్‌ ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్నాడని.. ఆయన తండ్రి అతనికి ఓ ఆడీ కారును కానుకగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పవన్ మరణించేందుకు ముందు సులభంగా ఆత్మహత్య చేసుకోవడం ఎలా అనేదానిపై స్మార్ట్ ఫోనులో సెర్చ్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments