Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటివద్దకే మద్యం.. ఢిల్లీ మంత్రుల సంఘం ఆమోదం

Webdunia
మంగళవారం, 10 మే 2022 (19:29 IST)
మన దేశంలో మద్యానికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. మద్యాన్ని సేవించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా, యువత మద్యానికి బానిసవుతున్నారు. దీంతో మద్యం వినియోగం, విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇంటి వద్దకే మద్యాన్ని సరఫరా చేయనున్నారు. 
 
ఢిల్లీ మంత్రుల సంఘం ఈ మేరకు ఆమోదం తెలిపింది. మద్యం విపణి సజావుగా కొనసాగినంతవరకు రిటైల్ మద్యం విక్రయాల తగ్గింపు ధరపై ఎలాంటి పరిమితి ఉండరాదని మంత్రుల సంఘం భావిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఢిల్లీ మద్యం పాలసీకి కేజ్రీవాల్ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. త్వరలోనే దీన్ని కేబినెట్ ఆమోదం పంపుతున్నారు. కేబినెట్ పచ్చజెండా ఊపితే ఇక ఇళ్లవద్దకే మద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments