Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటివద్దకే మద్యం.. ఢిల్లీ మంత్రుల సంఘం ఆమోదం

Webdunia
మంగళవారం, 10 మే 2022 (19:29 IST)
మన దేశంలో మద్యానికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. మద్యాన్ని సేవించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా, యువత మద్యానికి బానిసవుతున్నారు. దీంతో మద్యం వినియోగం, విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇంటి వద్దకే మద్యాన్ని సరఫరా చేయనున్నారు. 
 
ఢిల్లీ మంత్రుల సంఘం ఈ మేరకు ఆమోదం తెలిపింది. మద్యం విపణి సజావుగా కొనసాగినంతవరకు రిటైల్ మద్యం విక్రయాల తగ్గింపు ధరపై ఎలాంటి పరిమితి ఉండరాదని మంత్రుల సంఘం భావిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఢిల్లీ మద్యం పాలసీకి కేజ్రీవాల్ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. త్వరలోనే దీన్ని కేబినెట్ ఆమోదం పంపుతున్నారు. కేబినెట్ పచ్చజెండా ఊపితే ఇక ఇళ్లవద్దకే మద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments