Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ విధ్వంసానికి ఉగ్రవాదుల ప్లాన్.. అప్రమత్తమైన బలగాలు

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (16:07 IST)
దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు సమాచారం. దీన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఢిల్లీలో పెద్దఎత్తున దాడులు చేసేందుకు ఐదుగురు ఐదుగురు ఉగ్రవాదులు నేపాల్‌ గుండా భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 
 
ఉగ్రవాదుల మధ్య సమాచారాన్ని ఇంటలిజెన్స్‌ అధికారులు ఛేదించారు. ఇండో-నేపాల్‌ సరిహద్దు ప్రాంతం గోరఖ్‌పూర్‌ వీరి చివరి సమాచార ప్రాంతంగా గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించారు. 
 
ముఖ్యంగా,  ఈ నెలాఖరులో ఢిల్లీలో దీపావళి పండుగకు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాడికి సహాయంగా కాశ్మీర్‌ నుంచి పలువురు వచ్చి ఢిల్లీలో వీరిని కలువనున్నట్లుగా ఉగ్రవాదుల సమాచారాన్ని బట్టి తెలుస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments