Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అత్యాచారాల కేంద్రం: పదో తరగతి అమ్మాయిపై గ్యాంగ్ రేప్!

Webdunia
బుధవారం, 30 జులై 2014 (12:20 IST)
దేశ రాజధాని ఢిల్లీ నిజంగానే అత్యాచారాల కేంద్రంగా మారిందని చెప్పొచ్చు. తాజాగా పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే... అత్యాచారానికి పాల్పడ్డ వారంతా ఆ అమ్మాయికి తెలిసిన వారే. వారం క్రితం జరిగిన ఈ ఘోరం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ టీనేజ్ యువతి వారం రోజుల క్రితం స్కూలు వెళుతుండగా, ఈ స్నేహితులంతా ఈ ఐదుమంది ఆమెను ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. వీరిలో ఒకడు ఆమెపై గన్ పెట్టి బెదిరించాడు. అనంతరం ఐదుమంది ఆమెను రేప్ చేశారు. ఈ దారుణాన్ని మొబైల్‌లో వీడియో కూడా తీశారు. జరిగిన విషయం గురించి ఎవరికైనా చెబితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని బెదిరించారు. 
 
దీంతో ఆమె భయపడిపోయింది. కానీ వారం రోజుల తర్వాత ఒంట్లో బాగాలేదని తల్లికి చెప్పడంతో... అమ్మయి తల్లి హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. ఆసుపత్రిలో జరిగిన విషయం బయటపడింది. వెంటనే బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుమందిలో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి