Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో భారీ ఉగ్రవాద దాడికి ఉగ్రవాదుల ప్లాన్, పోలీసులకు హెచ్చరికలు

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (19:02 IST)
ఢిల్లీ పోలీసులకు జూలై 20న నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేసాయి. డ్రోన్ల సహాయంతో దేశ రాజధానిలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం వున్నట్లు సమాచారం ఇచ్చారు. 

ఆగస్టు 15 లోపు ఉగ్రవాదులు ఈ దాడిని అమలు చేయవచ్చని వార్తా సంస్థ ఎఎన్ఐ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. మీడియా కథనాల ప్రకారం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర స్థితిని కోల్పోయి, ఆర్టికల్ 370ను ఆగస్టు 5, 2019 న రద్దు చేసినందున, ఉగ్రవాద దాడి దాని వార్షికోత్సవం సందర్భంగా అమలు చేయాలని ఉగ్రవాదులున్నట్లు తెలిపారు.
 
ఢిల్లీలో ‘ఆపరేషన్ జిహాద్’ ప్రారంభించడానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని ఎబిపి వార్తలు తెలిపాయి. అంతేకాకుండా, ఉత్తర ప్రదేశ్‌లో అరెస్టయిన ఇద్దరు అల్-ఖైదా ఉగ్రవాదులు ఆగస్టు 15కి ముందు ఢిల్లీలో ఉగ్రవాదులు పెద్ద ఉగ్రవాద దాడికి యోచిస్తున్నట్లు అంగీకరించారు.
 
ఇదిలావుంటే సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ శిక్షణతో సహా యుఎవి (మానవరహిత వైమానిక వాహనం) దాడులను ఎదుర్కోవటానికి ఢిల్లీ పోలీసులకు మరియు ఇతర భద్రతా దళాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. అదనంగా, భారత వైమానిక దళం ప్రత్యేక డ్రోన్ నియంత్రణ రూంని ప్రారంభించింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన యాంటీ-డ్రోన్ వ్యవస్థల సంఖ్యను కూడా నాలుగుకు పెంపుదల చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments