Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో లిక్కర్ స్కామ్ : నెల్లూరులో ఈడీ సోదాలు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (11:22 IST)
ఇటీవల ఢిల్లీ రాజకీయాలను మద్యం కుంభకోణం కుదిపేసింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరుపుతుంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు పలువురు ఇళ్లలో సోదాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన హైదరాబాద్, నెల్లూరులతో పాటు ఏకంగా 40 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 
 
ఒక్క హైదరాబాద్ నగరంలోనే 20కు పైగా ప్రాంతాల్లోను, ఏపీలోని నెల్లూరు, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో మరో 20 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ బిజినెస్ వ్యాపారులు, డిస్టిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్‌వర్క్‌ను ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. 
 
కాగా, ఈ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు సోదాలు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతవారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. అపుడు ఏపీలో సోదాలు నిర్వహించని ఈడీ అధికారులు రెండో దఫాలో మాత్రం ఈ తనిఖీలు చేస్తుండటం గమనార్హం. కాగా, ఈ కేసును సీబీఐ కూడా విచారిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments