Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ మాజీ డైరెక్టరుకు ఢిల్లీ హైకోర్టు అపరాధం.. ఎందుకంటే...

Webdunia
మంగళవారం, 17 మే 2022 (18:54 IST)
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు తాత్కాలిక డైరెక్టరుగా అతి కొద్దికాలం పని చేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వర రావుకు ఢిల్లీ హైకోర్టు ఫైన్ వేసింది. తన ట్విట్టర్ హ్యాండిల్‌కు ఉన్న బ్లూ మార్క్‌ను ఆ సంస్థ యాజమాన్యం తొలగించిందని, బ్లూ టిక్‌ను పునరుద్ధరించేలా ట్విట్టర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలోనే నాగాశ్వర రావు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ దిశగా తనకు ఫలితం దక్కలేదని పేర్కొంటూ నాగేశ్వర రావు ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీన్ని పరిశీలించిన హైకోర్టు విచారణకు నిరాకరించింది. పైగా, ఒకే అంశంపై రెండుసార్లు ఫిర్యాదు చేస్తారా? అంటూ నిలదీస్తూ అటు నాగేశ్వర రావుపై అసహనం వ్యక్తం చేసింది. అలాగే, ఆయనకు పదివేల రూపాయల అపరాధం కూడా విధించింది. అదేసమయంలో నాగేశ్వర రావు ట్విట్టర్ హ్యాండిల్‌కు బ్లూ టిక్‌ను పునరుద్ధరించాలంటూ ట్విట్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments