Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని చంపేసి శరీర భాగాలతో బిర్యానీ వండిన ప్రియురాలు

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (17:34 IST)
దేశ రాజధాని ఢిల్లీలో జరిగే నేరాలు ఘోరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. హస్తినలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని మహిళా సంఘాల ప్రతినిధులే గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ యువతి తన ప్రియుడుని చంపేసి శరీర భాగాలను ముక్కలు చేసి బిర్యానీ వండింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఢిల్లీలో అల్ అనీల్ అనే యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. కొంతకాలంపాటు ఎంతో సన్నిహితంగా మెలిగిన వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ప్రియుడుని దారుణంగా చంపేసింది. అంతేకాకుండా, అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కూరవండింది. మరికొన్ని భాగాలతో బిర్యానీ తయారు చేసి తన వర్కర్లకు వడ్డించింది. 
 
ఈ క్రమంతో తన సోదరుడు కనిపించడం లేదంటూ హతుని చెల్లి.. అల్ అనీల్ ఇంటికి వచ్చింది. ఆమెకు అక్కడ ఓ పన్ను (దంతం) కనిపించింది. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తనకంటే చిన్నవాడైన బాయ్‌ఫ్రెండ్.. తనను దూరంగా పెడుతుండటాన్ని భరించలేక ఈ దారుణానికి పాల్పడినట్టు ఆ యువతి వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఆమెను అరెస్టు చేసినట్టు ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments