Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని చంపేసి శరీర భాగాలతో బిర్యానీ వండిన ప్రియురాలు

Delhi girl
Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (17:34 IST)
దేశ రాజధాని ఢిల్లీలో జరిగే నేరాలు ఘోరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. హస్తినలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని మహిళా సంఘాల ప్రతినిధులే గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ యువతి తన ప్రియుడుని చంపేసి శరీర భాగాలను ముక్కలు చేసి బిర్యానీ వండింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఢిల్లీలో అల్ అనీల్ అనే యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. కొంతకాలంపాటు ఎంతో సన్నిహితంగా మెలిగిన వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ప్రియుడుని దారుణంగా చంపేసింది. అంతేకాకుండా, అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కూరవండింది. మరికొన్ని భాగాలతో బిర్యానీ తయారు చేసి తన వర్కర్లకు వడ్డించింది. 
 
ఈ క్రమంతో తన సోదరుడు కనిపించడం లేదంటూ హతుని చెల్లి.. అల్ అనీల్ ఇంటికి వచ్చింది. ఆమెకు అక్కడ ఓ పన్ను (దంతం) కనిపించింది. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తనకంటే చిన్నవాడైన బాయ్‌ఫ్రెండ్.. తనను దూరంగా పెడుతుండటాన్ని భరించలేక ఈ దారుణానికి పాల్పడినట్టు ఆ యువతి వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఆమెను అరెస్టు చేసినట్టు ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments