Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: కాలి బూడిదైన షాపులు

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (13:35 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున 4.45 గంటలకు చాందిని చౌక్‌లోని లజ్ పత్ రాయ్ మార్కెట్లో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో 60 షాపులకు మంటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న 12 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. 
 
మంటల్లో షాపులు పూర్తిగా కాలి బుడిదయ్యాయి.  ప్రమాదానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments