ఢిల్లీలో మోగిన ఎన్నిక నగారా : ఫిబ్రవరి 8న పోలింగ్

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (17:35 IST)
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. ఈ ప్రభుత్వ కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కోసం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా, ఫిబ్రవరి 8వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. 11వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇందుకోసం జనవరి 14వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, నామినేషన్లకు జనవరి 21 తుదిగడువు అని వెల్లడించింది. 
 
జనవరి 22వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుందని, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేందుకు జనవరి 24వరకు సమయం ఉంటుందని ఎన్నికల సంఘం వివరించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనను సోమవారం విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం