Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం... టీచర్‌‌ను ఇద్దరు విద్యార్థులు కత్తులతో పొడిచారు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తరగతి గదిలో పాఠాలు చెపుతున్న ఉపాధ్యాయుడిని సహ విద్యార్థుల సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులు కత్తులతో పొడిచారు. ఆ టీచర్ ఇపుడు చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (08:40 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తరగతి గదిలో పాఠాలు చెపుతున్న ఉపాధ్యాయుడిని సహ విద్యార్థుల సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులు కత్తులతో పొడిచారు. ఆ టీచర్ ఇపుడు చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... రాజధాని ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ స్కూల్‌ ఉంది. ఇందులో 12వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులను హాజరు శాతం తక్కువగా ఉందన్న ఉద్దేశ్యంతో తొలగించారు. 
 
దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు కలిసి టీచర్‌తో వ్వాగ్వాదానికి దిగారు. అపుడు ఉన్నట్టుండి ఇద్దరూ విద్యార్థులు కలిసి టీచర్‌ను కత్తులతో పొడిచారు. దీంతో ఒక్కసారి దిగ్భ్రమకు గురైన సహ విద్యార్థులు... కత్తిపోట్లలో తీవ్రంగా గాయపడిన టీచర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఉపాధ్యాయుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments