Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికతో బాలుడి సహజీవనం... ఆపై అత్యాచారమంటూ పోస్కో చట్టం కింద కేసు

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇద్దరు మైనర్లు ఒక యేడాది పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఆ బాలుడు విడిపోతుంటే... తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలుడిపై పోస్కో చట్టం క

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (10:06 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇద్దరు మైనర్లు ఒక యేడాది పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఆ బాలుడు విడిపోతుంటే... తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆగ్నేయ ఢిల్లీలో జైత్పూర్ ప్రాంతానికి చెందిన ఓ 14 ఏళ్ల మైనర్ బాలిక తనపై 16 ఏళ్ల బాలుడు యేడాది పాటు పలుమార్లు అత్యాచారం జరిపాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో కలిసి ఉంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఆ ఇద్దరూ స్నేహితులని వారు కలిసి ఉంటూ సంబంధం ఏర్పర్చుకున్నారని పోలీసులు చెపుతున్నారు. ఏడాది తర్వాత తన ఇంటి నుంచి బాలుడు వెళ్లిపోతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. చివరకు బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments