జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్ రేప్...

జ్వరంతో బాధపడుతున్న ఓ జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం డెహ్రాడూన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:54 IST)
జ్వరంతో బాధపడుతున్న ఓ జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం డెహ్రాడూన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ పాఠశాలలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదువుకుంటున్నారు. వీరిలో ఒకరు పదో తరగతి చదువుతున్నారు. అయితే పదో తరగతి బాలికకు నెల రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో ఆ బాలికను చూసేందుకు కొంతమంది సీనియర్ విద్యార్థులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన సీనియర్ విద్యార్థులు.. ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. 
 
ఈ విషయాన్ని ఆ బాధిత బాలిక రహస్యంగా ఉంచింది. అయితే ఆ బాలిక గర్భందాల్చినట్టు తాజాగా తేలింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి సోదరి, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పాఠశాలకు చెందిన ఐదుగురు టీచర్లు, నలుగురు సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం