Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (10:37 IST)
Well
ఇండోర్ శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 34 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురి పరిస్థితి విషమంగా వుంది. పురాతన మెట్ల బావిపై పదేళ్ల క్రితం స్లాబ్ వేసి ఓ గదిని నిర్మించారు. 
 
సీతారాముల హోమం చేస్తుండగా ఎక్కువమంది ఆ స్లాబ్‌పై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. బరువును భరించలేక కుంగిపోయింది. దీంతో చాలామంది బావిలో పడిపోయారు. ఈ ఘటనతో మెట్టబావిలోని నీటిని మోటారు నుంచి తొలగించారు. 
 
ఇండోర్‌ ఇన్సిడెంట్‌పై ఎంక్వైరీకి ఆదేశించింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. బావిలో పడిన భక్తులను వెలికితీసేందుకు ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 40 అడుగుల లోతున్న మెట్ల బావిలో పడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు 18 మంది క్షతగాత్రులను ఒక్కొక్కరుగా బయటకు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments