Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తుల్లో వారసులకే తొలి హక్కు : సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (14:39 IST)
ఒక వ్యక్తి తన స్వార్జితం, పిత్రార్జితంగా సంక్రమించిన ఆస్తుల్లో వారసులకే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆస్తుల విషయంలో వ్యక్తి సోదరుని పిల్లలకుకాకుండా కుమార్తెకే తొలి హక్కు ఉంటుందని గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 
 
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా లేక సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరించింది. 
 
హిందూ మతానికి చెందిన వ్యక్తి లేదా మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే వారికి తమ తల్లిదండ్రులనుంచి సంక్రమించిన ఆస్తిపై తండ్రి వారసులందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే భక్త వారసులకు హక్కు లభిస్తాయి అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments