Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్జిలింగ్ మృత్యుఘోషపై ప్రధాని మోడీ విచారం... ఆర్థిక సాయం

Webdunia
గురువారం, 2 జులై 2015 (11:16 IST)
డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంలో మృతి చెందినవారికి ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు ప్రకటించారు. 
 
అలాగే, సహాయ చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు డార్జిలింగ్ వెళ్లాయని.. అవసరమైన అన్ని సహాయ చర్యలు తీసుకుంటాయని ప్రధాని ట్వీట్ చేశారు. కాగా, తక్షణమే డార్జిలింగ్ వెళ్లి పరిస్థితి సమీక్షించాల్సిందిగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజును కూడా ఆయన ఆదేశించారు. 
 
పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. మంగళవారం రాత్రి నుంచి డార్జిలింగ్, కలింపాంగ్, కుర్సియాంగ్ సబ్ డివిజన్లలో కొండచరియలు విరిగిపడగా.. 38 మంది చనిపోయారు. 28 మంది గల్లంతైన విషయం తెల్సిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments