Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర సైనికులు, స్వాతంత్య్ర సమర యోధులకు నివాళిగా ఆన్‌లైన్‌లో దాల్మియా భారత్ గ్రూప్ సంగీత కచేరీ

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (18:37 IST)
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ ఆన్‌లైన్‌లో ఓ సంగీత కచేరీని నిర్వహించబోతుంది దాల్మియా భారత్ గ్రూప్.
 
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులతో పాటుగా మువ్వెన్నల భారత కీర్తి పతాకను రెపరెపలాడించేందుకు తమ ప్రాణాలనే అర్పించిన అమర వీరులకు నివాళులర్పించేందుకు 'జజ్బా-ఈ-భారత్' శీర్షికన ఈ సంగీత కచేరీని నిర్వహించబోతున్నారు. 
 
కోవిడ్-19తో పోరాటంలో దాల్మియా గ్రూప్ యొక్క స్ఫూర్తిని వేడుక చేయడంతో పాటుగా సంస్థ విలువలు, లక్ష్యం సైతం ఇది ప్రదర్శించనుంది. సుప్రసిద్ధ గాయకులు కైలాష్ ఖేర్, రిక్కీ కేజ్‌లు ఈ ఆన్‌లైన్ సంగీత కచేరీలో తమ గానామృతం వినిపించనున్నారు. ఈ సంగీత కచేరీని ఆస్వాదించేందుకు dblconcert.com వెబ్‌సైట్‌కు వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటుగా ప్రత్యక్షంగా తిలకించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments