Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో గొడవపడి బయటికి వస్తే.. కాళ్లు చేతులు కట్టేసి గ్యాంగ్ రేప్

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (18:14 IST)
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. బారాబంకి జిల్లాలోని దేవా ప్రాంతంలో దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన కారణంగా నలుగురు వ్యక్తులను పోలీసులు తెలిపారు. సోమవారం భర్తతో గొడవపడి అత్తమామల ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తన తల్లి ఇంటికి వెళుతుండగా, నలుగురు వ్యక్తులు - మొఘల్ ఆజం అలియాస్ రియాజ్, అష్రఫ్ అలియాస్ భురే, షబ్బు, ఇస్లాముద్దీన్ - ఆమెను ఒక కారులో డ్రాప్ చేయడానికి ముందుకొచ్చారని పోలీసులు తెలిపారు. 
 
కారులో ఎక్కకపోయేసరికి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని.. నిర్మానుష్య ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాళ్లు చేతులు కట్టేసి ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డారు దుండగులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, నిందితులందరినీ అరెస్టు చేశామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సీఎన్ సిన్హా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం