Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత మహిళను గొడ్డును బాధినట్టు బాది.. ఆపై యూరిన్ తాగించారు!

ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానంతో నాటి భావాలు, ఆలోచనలు జీవన విధానాలు మారుతున్ననేపథ్యంలో కూడా మూడ నమ్మకాలను గ్రామాల ప్రజలు అనుసరిస్తుండడంతో ఎంతో మంది అమాయక ప్రజలు బ‌లవుతున్నారు.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (09:51 IST)
ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానంతో నాటి భావాలు, ఆలోచనలు జీవన విధానాలు మారుతున్ననేపథ్యంలో కూడా మూడ నమ్మకాలను గ్రామాల ప్రజలు అనుసరిస్తుండడంతో ఎంతో మంది అమాయక ప్రజలు బ‌లవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి  బీహార్‌లోని దర్భాంగా జిల్లా పిప్రాలో చోటుచేసుకుంది.

ఆ వివరాలను పరిశీలిస్తే... ఓ దళిత మహిళ పట్ల అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు స్థానికంగా కలకలం రేపింది. ఆ దళిత మహిళ గ్రామంలో మంత్రాలు, చేతబడులు చేయడంతో ఊళ్లో చిన్న పిల్లల అనారోగ్యానికి గురయ్యారన్న కోపంతో అదే గ్రామానికి చెందిన ఓ నలుగురు యువకులు... ఆమెను గొడ్డును బాధినట్టు బాది...అంతటితో ఆగిపోకుండా ఆమె చేత మూత్రం తాగించారు.

అ అమానుష ఘటన గురించి సమాచారం అందుకున్నపోలీసులు అందిన వెంటనే గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేసి, ఆ నలుగురి యువకులపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఊరు విడిచి వెళ్లిపోయిందని గ్రామ ప్రజలు అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments