Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేషన్ అధికారులపై గేదెలతో దాడి చేయించారు.. పోలీసులను రాళ్లతో కొట్టారు..

మధ్యప్రదేశ్‌లో కార్పొరేషన్ అధికారులపై గేదేలతో దాడి చేయించారు.. పాల వ్యాపారాలు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్పొరేషన్ అధికారులు రైడింగ్‌కి వస్తున్నారని తెలిసి 500 గేదెలను వారిపైకి వదిలారు పా

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (17:56 IST)
మధ్యప్రదేశ్‌లో కార్పొరేషన్ అధికారులపై గేదేలతో దాడి చేయించారు.. పాల వ్యాపారాలు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్పొరేషన్ అధికారులు రైడింగ్‌కి వస్తున్నారని తెలిసి 500 గేదెలను వారిపైకి వదిలారు పాల వ్యాపారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది. పరియత్‌ నది ఒడ్డున ఉన్న ఇమ్లియా గ్రామంలో 20 డెయిరీలు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో శనివారం కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. 
 
అధికారులు డైరీల లోపలికి రానీయకుండా షెడ్‌లో కట్టేసిన 500గేదెలను వారిపైకి వదిలారు. గేదెలన్నీ రోడ్డుపైకి రావడంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గేదెలను అదుపుచేయడానికి యత్నించే క్రమంలో పలుమార్లు కాల్పులు జరిపారు. దాంతో వ్యాపారులు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొందరు పాల వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments