Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత..ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:57 IST)
కర్ణాటకలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించనున్నారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదించింది.

కరోనా పై పోరాటానికి ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమాకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారు. దేశ వ్యాప్తంగా కేంద్రమంత్రులు, ఎంపీల వేతనంలోనూ రెండేళ్ల పాటు 30 శాతం కోత విధిస్తూ ఇటీవలే మోడీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

”మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ వేతనాల్లో ఈ నెల నుంచి కోత విధిస్తున్నాం. మొత్తం రూ.15. 36 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతాయి” అని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపామని వేతనాల్లో కోతకు అందరూ అంగీకరించారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments