Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో దారుణం- మహిళ హత్య.. ఫ్రిజ్‌లో 30 ముక్కలుగా నరికిన..?

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (22:15 IST)
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. 29 ఏళ్ల మహిళను హత్య చేసి 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో నింపేశారు. బెంగళూరులో ఛిద్రమైన మహిళ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. మృతురాలు అద్దెకు వుంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి లోపలికి వెళ్లి చూడటంతో.. ఫ్రిజ్‌లో మృతదేహం ముక్కలు చూసి షాకయ్యారు. ఆపై ఫోరెన్సిక్ అధికారులు రంగంలోకి దిగారు. 
 
ఈ ఘటన వ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో జరిగిందని పోలీసులు శనివారం తెలిపారు. బాధిత మహిళను మహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. భర్త నుంచి వేరుగా వుంటూ.. టైలరింగ్ పని చేస్తోందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ హత్య నాలుగైదు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది.
 
కర్ణాటకలో బెంగళూరుకు దూరంగా ఓ ఆశ్రమంలో పనిచేస్తున్న బాధిత యువతి భర్త ఈ విషయం తెలుసుకుని తిరిగి వచ్చాడు. మృతదేహాన్ని గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments