Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌కు జెట్ ఎయిర్వేస్ విమానం... ప్రయాణికుల ముక్కు, చెవుల్లో నుండి రక్తం...

గురువారం ఉదయం ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో క్యాబిన్ సిబ్బంది అజాగ్రత్త వలన ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ముంబైలో విమానాన్ని దింపేసి ప్రయాణికులకు చికిత్స అందించారు. విమానం టేకాఫ్ వుతున్నప్పుడు బ్లీడ్ స్వ

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:54 IST)
గురువారం ఉదయం ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో క్యాబిన్ సిబ్బంది అజాగ్రత్త వలన ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ముంబైలో విమానాన్ని దింపేసి ప్రయాణికులకు చికిత్స అందించారు. విమానం టేకాఫ్ వుతున్నప్పుడు బ్లీడ్ స్విచ్ నొక్కడం మర్చిపోయిన కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
 
వివరాల్లోకి వెళ్తే, గురువారం ఉదయం జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జెట్‌‌ ఎయిర్‌వేస్ 9W 697 విమానం టేకాఫ్ సమయంలో కాక్‌పిట్ సిబ్బంది అజాగ్రత్త కారణంగా క్యాబిన్లో పీడనం బాగా పడిపోయిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు చెందిన అధికారులు తెలిపారు. విమానంలో 166 మంది ప్రయాణిస్తుండగా, అందులో 30 మంది ఈ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
కొంతమందికి ముక్కుల్లో నుండి రక్తం రాగా, కొందరికి చెవుల్లో నుంచి రక్తం కారింది, ఇంకొంతమందిని తలనొప్పి పీడించింది. వీరందరికీ ఎయిర్‌పోర్టులోనే చికిత్స అందించారని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments