Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న కొత్త రకం కరోనా వైరస్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (14:39 IST)
కొత్త రకం కరోనా వైరస్ భయపెడుతుంది. ఈజీ5.1 రకంగా గుర్తించిన ఈ వైరస్ ఇపుడు మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఈ రకం వైరస్ సోకిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతంది. అయితే, గతంలో మాదిరిగా పెద్ద ప్రభావం లేదని వైద్యులు అంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో మొదటి, రెండు విడతల్లో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు మరణాలు వెలుగు చూడటం గుర్తుండే ఉంటుంది. ఇపుడు మరో విడత అదే రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటం మొదలైంది. ఇపుడు ఒమిక్రాన్ ఈజీ5.1 రకం వైరస్ కేసులు ఇపుడు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. 
 
దేశంలో ఈ తరహా వేరియంట్ కేసులు గుర్తించడం గమనార్హం. ఈ వేరింయట్‌ను మేలో గుర్తించినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్ కార్యకర్త వెల్లడించారు. బీజే మెడికల్ కాలేజీలో ఆయన సీనియర్ సైంటిస్టుగా పని చేస్తున్నారు. మే నెలలో గుర్తించిన తర్వాత రెండు నెలలు గడిచిపోయిందన్నారు. ఎక్స్ బీబీ 1.16, ఎక్స్ బీబీ 2.3 వేరియంట్ల తరహాలో దీని ప్రభావం పెద్దగా లేదని చెప్పారు. అయినా రాష్ట్రంలో ఈ వైరస్ సోకిన కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments