పుదుచ్చేరిలో విద్యా సంస్థలు మూసివేత

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (11:13 IST)
రాష్ట్రహోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. దీంతో ఆ రాష్ట్రంలో విద్యా సంస్థలు మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖామంత్రి నమశ్శివాయం వెల్లడించారు. 
 
తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు విద్యా సంస్థలు మూసివేయడం జరిగింది. అందువల్ల ఒకటి నుంచి 9వ తేదీ వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. 
 
అలాగే, ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పీటీ రుద్రగౌడ్ విడుదల చేసిన ప్రకటనలో.. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వెలువడుతున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ప్రైవేట్, ప్రభుత్వ సహాయ సంస్థలతో నిర్వహించే అన్ని పాఠశాలలు మూసివేయాల్సిందిగా ఆదేశిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments