Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో విద్యా సంస్థలు మూసివేత

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (11:13 IST)
రాష్ట్రహోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. దీంతో ఆ రాష్ట్రంలో విద్యా సంస్థలు మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖామంత్రి నమశ్శివాయం వెల్లడించారు. 
 
తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు విద్యా సంస్థలు మూసివేయడం జరిగింది. అందువల్ల ఒకటి నుంచి 9వ తేదీ వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. 
 
అలాగే, ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పీటీ రుద్రగౌడ్ విడుదల చేసిన ప్రకటనలో.. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వెలువడుతున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ప్రైవేట్, ప్రభుత్వ సహాయ సంస్థలతో నిర్వహించే అన్ని పాఠశాలలు మూసివేయాల్సిందిగా ఆదేశిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments