Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో విద్యా సంస్థలు మూసివేత

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (11:13 IST)
రాష్ట్రహోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. దీంతో ఆ రాష్ట్రంలో విద్యా సంస్థలు మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖామంత్రి నమశ్శివాయం వెల్లడించారు. 
 
తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు విద్యా సంస్థలు మూసివేయడం జరిగింది. అందువల్ల ఒకటి నుంచి 9వ తేదీ వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. 
 
అలాగే, ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పీటీ రుద్రగౌడ్ విడుదల చేసిన ప్రకటనలో.. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వెలువడుతున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ప్రైవేట్, ప్రభుత్వ సహాయ సంస్థలతో నిర్వహించే అన్ని పాఠశాలలు మూసివేయాల్సిందిగా ఆదేశిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments