Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో మరో ఒమిక్రాన్ కేసు - మూడుకు చేరిన మొత్తం కేసులు

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (16:13 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వేరియంట్ క్రమంగా పాగా వేస్తోంది. ఆదివారం ఒక్తగా మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, కర్నాటకలో మరో కేసు నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. అయితే, కర్నాటకలో ఆదివారం నమోదైన కేసుతో కలుపుకుని మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. 
 
మన దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు కూడా కర్నాటకలోనే నమోదైన విషయం తెల్సిందే. సౌతాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వైరస్ తొలుత వెలుగుచూసింది. దీంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
ఈ నేపథ్యంలో కర్నాటకలో నమోదైన మూడో కేసు కూడా సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలోనే వెలుగు చూడటం గమనార్హం. ఇదే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కె.సుధాకర్ మాట్లాడుతూ, ఒమిక్రాన్ సోకిన వ్యక్తి నుంచి ఐదు ప్రాథమిక కాంటాక్టులను, 15 సెకంటరీ కాంటాక్టులను గుర్తించామని, వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలు పంపామని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments