Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం కష్టమొచ్చిందో... ఢిల్లీలో దంపతుల ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (11:56 IST)
దేశరాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఉత్తరాఖండ్‌కు చెందిన వీరు గతేడాది నుంచి మయూర్‌ విహార్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో నివాసముంటున్నారు. కాగా శనివారం వీరు తమ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించారు. 
 
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ ఇంట్లో పురుగుల మందు లభించడంతో వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments