Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోపిడీ, అత్యాచారం, హత్య.. మూడూ ఒకే ఇల్లు, ఒకే రాత్రిలో జరిగింది... ఎక్కడ?

ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు వెళ్ళిన దుండగులు ఓ మహిళ, బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా.. ఆ ఇంటికి చెందిన దంపతులను పొట్టనబెట్టుకున్న ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా, మీవట్ ప్రాంతానికి చె

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (16:01 IST)
ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు వెళ్ళిన దుండగులు ఓ మహిళ, బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా.. ఆ ఇంటికి చెందిన దంపతులను పొట్టనబెట్టుకున్న ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా, మీవట్ ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో దోపిడి చేసేందుకు దుండగులు.. ఇంట్లో ఉన్న వారిని కట్టిపడేశారు. ఆపై అదే ఇంటికి చెందిన బాలికతో పాటు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అంతటితో ఆగకుండా ఆ ఇంట్లో నివసించే దంపతులను హత్య చేశారు. నగలు, నగదు దోచుకెళ్లారు. ఇదంతా ఒక రాత్రిలోనే జరిగిపోయింది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన హర్యానాలో కలకలం సృష్టించింది.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments