ఐసీయూ వార్డులో వివాహం చేసుకున్న జంట.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (11:31 IST)
బీహార్ రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో ఓ జంట ఐసీయూ వార్డులో పెళ్లి చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారక ఘటన వివరాలను పరిశీలిస్తే, బీహార్‌లోని గయా జిల్లాలోని అర్ష్ ఆసుపత్రిలో చాందిని కుమారిగా అనే యువతి గుండె జబ్బుతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి పూనమ్ కుమారి వర్మ ఎదుట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. 
 
ఎందుకంటే పూనమ్ ఎపుడైనా చనిపోవచ్చని వైద్యులు చెప్పారు. దీంతో పైగా తాను తుదిశ్వాస విడిచేలోపు తన కూతురి పెళ్లి చూడాలని పూనమ్ కుమారి గట్టిగా పట్టుబట్టింది. దీంతో వరుడు కుటుంబ సభ్యులను ఒప్పించిన వధువు కుటుంబ సభ్యులు పూనమ్ కోరిక మేరకు ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోనే వివాహం జరిపించారు. ఈ వివాహం జరిగిన రెండు గంటలకే వధువు తల్లి చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments