Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూ వార్డులో వివాహం చేసుకున్న జంట.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (11:31 IST)
బీహార్ రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో ఓ జంట ఐసీయూ వార్డులో పెళ్లి చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారక ఘటన వివరాలను పరిశీలిస్తే, బీహార్‌లోని గయా జిల్లాలోని అర్ష్ ఆసుపత్రిలో చాందిని కుమారిగా అనే యువతి గుండె జబ్బుతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి పూనమ్ కుమారి వర్మ ఎదుట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. 
 
ఎందుకంటే పూనమ్ ఎపుడైనా చనిపోవచ్చని వైద్యులు చెప్పారు. దీంతో పైగా తాను తుదిశ్వాస విడిచేలోపు తన కూతురి పెళ్లి చూడాలని పూనమ్ కుమారి గట్టిగా పట్టుబట్టింది. దీంతో వరుడు కుటుంబ సభ్యులను ఒప్పించిన వధువు కుటుంబ సభ్యులు పూనమ్ కోరిక మేరకు ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోనే వివాహం జరిపించారు. ఈ వివాహం జరిగిన రెండు గంటలకే వధువు తల్లి చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments