Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్95 మాస్కుల కన్నా కాటన్ వస్త్రమే మేలు (video)

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:40 IST)
ఎన్‌95 మాస్క్‌ల కన్నా ఇంట్లో కాటన్‌ గుడ్డతో తయారు చేసుకున్న మాస్క్‌లు ధరించడం సురక్షితమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఎన్‌95 మాస్క్‌లు వాడొద్దని, అవి కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేవని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.

రాష్ట్ర ప్రభుత్వాల వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌(డిజిహెచ్‌ఎస్‌) లేఖ రాస్తూ.. ఎన్‌ 95 మాస్కులను ప్రజలు అసంబద్దంగా వాడుతున్నారని, ఇవి కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవని, పైగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉపయోగపడే చర్యలకు ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది.

వీటి కన్నా ఇంట్లో కాటన్‌ గుడ్డతో తయారు చేసుకున్న మాస్క్‌లు ధరించడం సురక్షితమని పేర్కొంది. ప్రతి రోజూ ఉతికి, శుభ్రం చేసుకునే గుడ్డ మాస్క్‌లను మాత్రమే వాడాలని సూచనలిచ్చింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments