Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్95 మాస్కుల కన్నా కాటన్ వస్త్రమే మేలు (video)

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:40 IST)
ఎన్‌95 మాస్క్‌ల కన్నా ఇంట్లో కాటన్‌ గుడ్డతో తయారు చేసుకున్న మాస్క్‌లు ధరించడం సురక్షితమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఎన్‌95 మాస్క్‌లు వాడొద్దని, అవి కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేవని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.

రాష్ట్ర ప్రభుత్వాల వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌(డిజిహెచ్‌ఎస్‌) లేఖ రాస్తూ.. ఎన్‌ 95 మాస్కులను ప్రజలు అసంబద్దంగా వాడుతున్నారని, ఇవి కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవని, పైగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉపయోగపడే చర్యలకు ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది.

వీటి కన్నా ఇంట్లో కాటన్‌ గుడ్డతో తయారు చేసుకున్న మాస్క్‌లు ధరించడం సురక్షితమని పేర్కొంది. ప్రతి రోజూ ఉతికి, శుభ్రం చేసుకునే గుడ్డ మాస్క్‌లను మాత్రమే వాడాలని సూచనలిచ్చింది.

 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments