Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ లాక్ డౌన్: వర్క్ ఫ్రమ్ హోమ్‌‌తో షుగర్ లెవెల్స్ పైపైకి..

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (20:44 IST)
కరోనా పెట్టే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఏవైపు నుంచి ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతుందో తెలియడం లేదు. లాక్ డౌన్ కారణంగా జనాలంతా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఇంటి నుంచే కదలకుండా పని చేస్తుండటంతో.. చాలా మందిలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి.

దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని తాజా సర్వేలో తేలింది. దేశ వ్యాప్తంగా 8,200 మందిపై బీటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సర్వేను నిర్వహించింది. లాక్ డౌన్ కారణంగా డయాబెటిక్ పేషెంట్లలో చక్కెర స్థాయులు ఉండాల్సిన దానికంటే 20 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.

మార్చి నెల వరకు షుగర్ లెవెల్స్ 135 ఎంజీ/డీఎల్‌గా ఉండగా... ఏప్రిల్ నెలాఖరుకు ఇది 165 ఎంజీ/డీఎల్ కు చేరింది. దీంతో వైద్యులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆందోళనకు గురికాకుండా ఉండాలని సూచిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నవారు... తగిన వ్యాయామం చేయాలని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments