Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో కరోనా: 44 రోజుల తర్వాత రెండు లక్షల దిగువకు కేసులు

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:40 IST)
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 44 రోజుల తర్వాత రెండు లక్షల దిగువకు రోజువారీ కేసులు చేరుకున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 1,86,364 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 3,660 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు 20.57 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 23,43,152గా ఉంది. రికవరి రేటు 90.34 శాతం కాగా యాక్టివ్ కేసులు 8.51 శాతంగా ఉంది.
 
ఇక దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 19.84 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు 19,84,43,550 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. 18-44 మధ్య వయస్సున్న 12,52,320 మందికి సోమవారం మొదటి డోసు వేసినట్లు కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: చైతూ టాటూను తొలగించుకునే పనిలో పడిన సమంత రూత్ ప్రభు

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ తో ఓ అందాల రాక్షసి సిద్ధమైంది

Shah Rukh Khan: సుకుమార్ కు బాలీవుడ్ ఆపర్లు - షారుఖ్ ఖాన్ తో చర్చలు

చిరంజీవి సరసన యువ హీరోయిన్.. గ్రామీణ నేపథ్యంలో అనిల్ మూవీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments