Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ అడ్డుకునే మందు వచ్చేసింది, మన దేశంలోనే తయారీ

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (20:30 IST)
కరోనా మహమ్మారిని తుదముట్టించే వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రపంచానికి శుభవార్త! కరోనా వైరస్ చికిత్సకు మందు వచ్చేసింది. ముంబైకి చెందిన భారత ఫార్మా దిగ్గజ కంపెనీ 'గ్లెన్ మార్క్' 'ఫాబిఫ్లూ టాబ్లెట్' కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
 

ఈ సందర్భంగా గ్లెన్ మార్క్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దన్హా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసిన ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరిట యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ టాబ్లెట్లను  మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

అందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్లు ప్రకటించారు. ఈ డ్రగ్ కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించారు.

ఫ్లూ డ్రగ్ స్థితిగతుల్ని అంచనా వేస్తూ కరోనా వ్యాప్తిని తగ్గిస్తుందని, త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments