Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 817 కేసులు.. గుజరాత్‌లో విలయతాండవం

Webdunia
బుధవారం, 27 మే 2020 (19:58 IST)
తమిళనాడులో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. తాజాగా 817 మందికి పాజిటివ్ అని తేలింది. అలాగే బుధవారం ఆరు మంది మృతి చెందారు. ఇంకా 567 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,545గా ఉంది, ఇందులో 133 మరణాలతో పాటు 9,909 మంది డిశ్చార్జ్ అయ్యారని తమిళనాడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 
 
ఇక భారత దేశంలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ప్రస్తుతం 4,337గా ఉంది. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 64,425 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 83,004 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 6,387 కొత్త కేసుల తర్వాత భారతదేశం ఇప్పుడు 1.51 లక్షలకు పైగా కరోనావైరస్ కేసులను నమోదు చేసింది.
 
మరోవైపు, గుజరాత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,821 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 7139 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 915 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments