Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 817 కేసులు.. గుజరాత్‌లో విలయతాండవం

Webdunia
బుధవారం, 27 మే 2020 (19:58 IST)
తమిళనాడులో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. తాజాగా 817 మందికి పాజిటివ్ అని తేలింది. అలాగే బుధవారం ఆరు మంది మృతి చెందారు. ఇంకా 567 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,545గా ఉంది, ఇందులో 133 మరణాలతో పాటు 9,909 మంది డిశ్చార్జ్ అయ్యారని తమిళనాడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 
 
ఇక భారత దేశంలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ప్రస్తుతం 4,337గా ఉంది. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 64,425 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 83,004 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 6,387 కొత్త కేసుల తర్వాత భారతదేశం ఇప్పుడు 1.51 లక్షలకు పైగా కరోనావైరస్ కేసులను నమోదు చేసింది.
 
మరోవైపు, గుజరాత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,821 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 7139 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 915 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments