Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర మంత్రికి కరోనా

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (19:11 IST)
కరోనా వైరస్ కేసుల్లో దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉన్న మహారాష్ట్రలో తాజాగా మరో మంత్రికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఇద్దరు డ్రైవర్లు, కుక్ తో సహా ఐదుగురు సిబ్బందికి వైరస్ సోకిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు.

అంతకుముందు రోజు జరిగిన కేబినెట్ భేటీలో ధనుంజయ్ పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో ఆందోళన మొదలైంది. ఇంతకుముందే ఇద్దరు మంత్రులు జితేంద్ర అవద్(ఎన్సీపీ), అశోక్ చవాన్(కాంగ్రెస్)​లకు కరోనా సోకింది.

అయితే వీరిద్దరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరిద్దరికీ ఏప్రిల్ 13న వారి సెక్యూరిటీ సిబ్బంది ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 94,041 కేసులు నమోదు కాగా.. 3,438 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. 44,517 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments