Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌ లో కూడా కరోనా పరీక్షా కేంద్రం : హర్షవర్దన్‌

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (06:12 IST)
ఇరాన్‌ ప్రభుత్వం అంగీకరించిన పక్షంలో ఆ దేశంలో కూడా కరోనా వైరస్‌ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌ చెప్పారు.

దీనివల్ల ఇరాన్‌లో ఉన్న భారతీయులను వైద్య పరీక్షల అనంతరం ఇక్కడకు తీసుకు రావడానికి ఆస్కారముంటుందని ఆయన చెప్పారు.

ఢిల్లి ఆరోగ్యమంత్రిని, మున్సిపల్‌ కార్పొరేషన్ల అధికారులను తాను కలిశానని ఆయన చెప్పారు. ఆసుపత్రుల్లో ఐసొలేషన్‌ వార్డులను పెంచాలని కోరినట్లు ఆయన చెప్పారు.

చైనా టెకీ కోసం గాలింపు
చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలం నెరబైలుకు చెందిన ఒక వ్యక్తికోసం అధికారులు గాలిస్తున్నారు. గ్రామానికి చెందిన కుండ్ల గిరిధర్‌ చైనాలో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.

గత నెల 25న మన దేశానికి తిరిగివచ్చిన ఆయన బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగాక కన్పించకుండా పోయారు. ఈ విషయం తెలియడంతో వైద్యశాఖ అధికారులు ఆయనకోసం గ్రామంలో విచారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments