Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. 24 గంటల్లో 9,985 మరణాలు

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (12:26 IST)
దేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రోజురోజుకు కరోనా వ్యాప్తి విజృంభిస్తుండడంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,985 కేసులు నమోదు కాగా, 279 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,583కి చేరగా.. మతుల సంఖ్య 7,745కి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 1,33,632 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆర్యో, కుటుంబ సంక్షేమ శాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది.

కాగా గడిచిన 24 గంటల్లో 1,45,216 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 50,61,332గా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments